వైమానిక దాడులపై ప్రత్యక్ష సాక్షుల కథనం…!

వైమానిక దాడులపై ప్రత్యక్ష సాక్షుల కథనం!

బాలాకోట్ సమీపంలో అడవుల్లో ఉన్న జైషే మహమ్మద్ మదరసా మీద జరిగిన దాడిలో డజన్ల కొద్దీ తీవ్రవాదులు మరణించారు. కేవలం కొన్ని గంటల్లో పాకిస్తాన్ ఆర్మీ ఆప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లలో మృతదేహాలను తరలించింది. అక్కడ ఉగ్రవాద స్థావరం ఆనవాళ్లు రూపుమాపింది.

కనీసం స్థానిక పోలీసులను కూడా అనుమతించలేదు. స్థానిక నివాసులతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఐఎస్ ఐ ఏజెంట్ ఒకరు కూడా ఈవిషయాన్ని ఆఫ్ ద రికార్డు గా చెప్పారు. వారు చూసిన కాసేపట్లో కనీసం ముఫై ఐదు శవాలను అక్కడి నుండి తరలించారు

About The Author