శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం…

ఫ్లోరిడాలో స్థిర‌ప‌డిన నెల్లూరుకు చెందిన భ‌క్తుడు శ్రీ రాట‌కొండ హ‌జ‌ర‌త్ నాయుడు శుక్ర‌వారం శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈ మేర‌కు విరాళం డిడిని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ కు అందించారు.

About The Author