చంద్రబాబు “మండే మీటింగ్…”

ప్రతి సోమవారాన్ని, “పోలవారంగా” మార్చి పోలవరం ప్రాజెక్టు ప్రగతి పై సమీక్షలు చేసే చంద్రబాబు నాయుడు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో కాస్త వెనక్కు తగ్గారనే చెప్పవచ్చు… అందుకే రేపటి సోమవారాన్ని, పార్టీ తరఫున పోటీ చేసిన 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్ధులతో… “మండే మీటింగ్” ఏర్పాటు చేసారు చంద్రబాబునాయుడు.

ఇప్పటికే తన వద్ద ఉన్న సర్వే నివేదికలతో పాటు… క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయాన్ని నేరుగా అభ్యర్ధుల నుంచి సేకరించే పనిలో నిమగ్నమయ్యారు బాబు.

About The Author