ప.గో జిల్లా, చాగల్లు మండలం లో హుండీ అపహరణ…


ప.గో జిల్లా : చాగల్లు మండలం ;

హుండీ అపహరణ

అశోక్ నగర్ ప్రాంతంలో గల కనక దుర్గమ్మ అమ్మవారి గుడిలోని హుండీ అపహరించిన దుండగులు

ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయం లోనికి ప్రవేశించి హుండీ దొంగలించి, బద్దలుకొట్టి, అందులోని నగదు తీసుకొని అనంతరం హుండీ ని చాగల్లు గ్రామ పంచాయతీ ఆఫీస్ వెనుక గల చెరువులో పడవేసి పరారైన అగంతకులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

About The Author