తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు…


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్ర పతి:

ఆకలి… అవినీతి….లేని సమాజం నిర్మాణం కావాలి

యధ్భావం తద్భవతి…దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది

వర్షాలు బాగా కురవాలి….ప్రకృతి వైప రీత్యాలు లేకుండా ఉండాలి

సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలి

తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి

నేను రాజకీయాల్లో లేను…భవిష్యత్తు లో నూ ఇక ఆలోచన లేదు

అసమానతలు. .ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నా

దేశానికి సేవ చేసుకునే శక్తి ని నాకు ఇవ్వమని శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉంటున్నా

దైవ దర్శనం….సాహిత్యం… సత్సంగం…తో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నా

అన్నదానం కార్యక్రమం ….. నాద నీరాజనం కార్యక్రమాల్లో పాల్గొం టాను

భక్తి…ముక్తి తోనే శక్తి

About The Author