టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి కామెంట్స్….


తిరుమల 8,9,10 తేదిలలో టిటిడి ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయల్ రన్ నిర్వహిస్తాము.

పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి.

రోజుకి 7 వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉంది.

ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలి.

మాస్క్ లు,శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి.

టిటిడి తీస్కోన్న చర్యలకు భక్తులు సహకరించాలి.

తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాము.

కళ్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నాము.

అన్నప్రసాద కేంద్రం చెతులు శుభ్రపరుచుకోనే ప్రాంతంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

తీర్థం చఠారి రద్దు చేస్తున్నాము.

About The Author