ఈ అమ్మాయిని చూడండి పాలబుగ్గలతో పసిగా ఎంత అమాయకంగా వుందో…

ఫోటో లో అమ్మాయిని చూడండి పాలబుగ్గలతో పసిగా ఎంత అమాయకంగా వుందో…
నిండా 23 ఏళ్లు కూడా లేవు…
కానీ ఈ అమాయక ముఖం వెనుక కరుడు గట్టిన పాషాణహృదయం వుంది….
అసలు ఏంటా కథ అంటారా …
చదవండి మరి …
మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం పోతోంది అనడానికి నిముషానికి ఒక నిదర్శనం దొరుకుతోంది
తాజాగా రాజస్థాన్ లో జరిగిన సంఘటన దీనికి పరాకాష్ట అని చెప్పా వచ్చు.
రెండేళ్ల క్రితం రాజస్థాన్ కి చెందిన జైపూర్ లోని ప్రతాపనగర్ నివాసి అయిన విజయ్ కుమార్ శర్మ చనిపోయాడు.
అతడు జైపూర్ కోర్టు లో క్లర్క్ గా పనిచేస్తూ వుండేవాడు. చెనిపోయే సమయానికి కూడా అతను సర్వీస్ లో ని ఉండటం తో అతని ఉద్యోగం అతని భార్యకు కాంపెన్సేట్ గ్రౌండ్స్ మీద గవర్నమెంట్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు…
ఇదిలా వుండగా చనిపోయిన విజయ్ శర్మకి 23 ఏళ్ళ కూతురు వుంది, కానీ భార్య నీరజ్ శర్మ కూడా మంచి క్వాలిఫికేషన్ కలిగి వుండటంతో అతడి ఉద్యోగాన్ని లీగల్గా భార్యకే వస్తుంది.
సో, నేరాజ్ శర్మ కి జైపుర్ కోర్ట్ లో LDC గా ఉద్యోగం ఇచ్చారు…
దీనితో కూతురు ఆయుష్ శర్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 14 కోట్లు , అంతే కాకుండా గవర్నమెంట్ జాబ్ ని కూడా ప్రాపర్టీని ఎలా సొంతం చేసుకోవాలా అని మంతనాలు చేసి ఏడుగురు బృందంతో కుట్ర పథకాన్ని రచించింది.
ఒకానొక రోజు హేమంత్ శర్మ అనే సుపారీ కి@ల్ల$ర్ కి 7 లక్షలకు సుపారీ ఇచ్చి తన తల్లిని SUV తో గుద్ది road accident గా చిత్రీకరించింది.
తల్లి తరుపు బంధువులకి నిరాజ్ శర్మ (మృతురాలు) ఆక్సిడెంట్ పైన అనుమానాలు కలిగి లోతుగా ఇన్వెస్టిగేట్ చెయ్యమని పోలీసులను వేడుకున్నారు…
పోలీసులు తమదైన శైలిలో తీగ లాగారు…
ఢొంకమొత్తం కదిలింది…
ఆయుష్ శర్మ తనకు రావలసిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని తల్లి కొట్టుకు పోరింది అనే ప్రతీకార భావంతో ఎలాగైనా అడ్డ దారిలో ఆస్తిని జాబ్ ని కొట్టేయాలని కుట్ర ఎలా చెయ్యాలా అని ఆలోచించి చివరికి కన్నా తల్లిని లేపేయాలి అని స్కెచ్ వేసింది….
ప్రస్తుతం కుట్ర దారులు 7 గురు తో పాటు ఆయుష్ కూడా కటకటాల్లో ఉన్నారు …….
