పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు తొలగిన అడ్డంకులు..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు తొలగిన అడ్డంకులు..
కాంగ్రెస్ కుట్రలకు తెరదించిన హైకోర్ట్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తొలిగిన అడ్డంకులు
కాంగ్రెస్‌ నేతలకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని కాంగ్రెస్‌ నేత వేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగిపోయాయి.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి కుట్రలు హైకోర్టు ముందు సాగలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆపాలంటూ కోర్టులో వేసిన పిటిషన్‌ ను ధర్మాసనం తోసిపుచ్చింది. నాగం చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు తేల్చేసింది. దీంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డంకులు తప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

 

About The Author